Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Madhya Pradesh

Madhya Pradesh News

    • సోష‌ల్ మీడియా వేదిక‌లుగా వ్యాప‌ర దిగ్గ‌జాల‌కు ఆహ్వానాలు…
      #జాతీయం

      సోష‌ల్ మీడియా వేదిక‌లుగా వ్యాప‌ర దిగ్గ‌జాల‌కు ఆహ్వానాలు…

      దేశంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ దేశాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త‌లు ఉత్సాహం చూపుతున్న సంగ‌తి తెలిసిందే. టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టు బ‌డులు పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా, ఇక్క‌డి చ‌ట్టాల కార‌ణంగా ఆ కంపెనీ వెన‌క‌డుగు వేస్తున్న‌ది. ఇక దేశీయ వ్యాప‌ర దిగ్గ‌జం మ‌హీంద్రా కంపెనీ అనేక రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. కార్ల ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఒక‌వైపు వ్యాపార‌రంగంలో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు ఆనంద్ మ‌హీంద్రా.…
    • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు భారీగా హాజ‌రైన జనం…ప్ర‌భుత్వం ఆగ్ర‌హం…
      #వైరల్ న్యూస్

      మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు భారీగా హాజ‌రైన జనం…ప్ర‌భుత్వం ఆగ్ర‌హం…

      మ‌ధ్య‌ప్రదేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు, నిబంధ‌నల‌ను అమ‌లు చేస్తున్నది. వేడుక‌ల‌కు జ‌నాల ప‌రిమితికి మించి జ‌నాల‌ను అనుమ‌తించ‌డంలేదు.  ఇక అంత్య‌క్రియ‌ల‌కు కూడా ప‌రిమితికి మించి అనుమ‌తించ‌డం లేదు.  అయితే, రాజ్‌గ‌డ్‌జిల్లాలోని దాలుపురా గ్రామంలో ఓ వాన‌రం మృతి చెంద‌డంతో దానికి గ్రామ‌స్తులు సంప్ర‌దాయ బ‌ద్దంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు గ్రామ‌స్తులంతా క‌ద‌లివ‌చ్చారు.  ఈ అంత్య‌క్రియ‌ల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు.  అంత్య‌క్రియ‌ల అనంత‌రం గ్రామ‌స్తులంతా చందాలు వేసుకొని భోజ‌న…
    • మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం… వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్‌…
      #జాతీయం

      మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం… వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్‌…

      మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  సుమారు రెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో ఆదిశంక‌రాచార్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  108 అడుగుల విగ్ర‌హం ఏర్పాటుతో పాటు అంత‌ర్జాతీయ స్థాయి మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శివ‌రాం సింగ్ చౌహ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అది శంక‌రాచార్య ఎక్తా న్యాస్ ట్ర‌స్ట్ తో జ‌రిగిన మీటింగ్ లో దీనిపై చ‌ర్చించారు.  ఈ విగ్ర‌హం, మ్యూజియం ఏర్పాటు ద్వారా ఆదిగురువైన ఆదిశంక‌రాచార్య గురించి ప్ర‌పంచానికి…
    • ఐటీ అధికారులకు షాక్… వాటర్ ట్యాంకులో బయటపడ్డ నోట్ల కట్టలు
      #జాతీయం

      ఐటీ అధికారులకు షాక్… వాటర్ ట్యాంకులో బయటపడ్డ నోట్ల కట్టలు

      మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దామో జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… శంకర్‌రాయ్ అనే వ్యక్తి ఇంట్లో లెక్కలేని డబ్బు ఉందంటూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంకమ్‌ట్యాక్స్ అధికారులు శంకర్‌రాయ్ నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ…
    • కేసీఆర్ ఆదేశిస్తే భయం అంటే ఏంటో చూపించేవాళ్లం..!
      #తెలంగాణ

      కేసీఆర్ ఆదేశిస్తే భయం అంటే ఏంటో చూపించేవాళ్లం..!

      తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతలు మండిపడ్డారు.. నిన్న హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేసిన ఆయన.. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు.. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అంటూ హెచ్చరించారు.. అయితే, అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్‌ ఎటాక్‌…
    • వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్టు..! హరీష్‌రావు కౌంటర్‌ ఎటాక్
      #తెలంగాణ

      వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్టు..! హరీష్‌రావు కౌంటర్‌ ఎటాక్

      తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్‌ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు…
    • బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..
      #జాతీయం

      బస్సు ప్రమాదంలో 22 మంది మృతి.. డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..

      డ్రైవర్‌ జాగ్రత్తగా నడిపితేనే ఎవరైనా గమ్యాన్ని చేరేది.. ఇక, కార్లు, బస్సులు, పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ డ్రైవర్‌కు ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. బస్సు ప్రమాదంలో 22 మంది సజీవదహనానికి కారణమైన ఆ డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read…
    • బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు… రూ.15 లక్షలు  అవినీతి తప్పు కాదు
      #జాతీయం

      బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు… రూ.15 లక్షలు అవినీతి తప్పు కాదు

      మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్‌ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు…
    • ఒమిక్రాన్ అల‌ర్ట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…
      #Top Story

      ఒమిక్రాన్ అల‌ర్ట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

      ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  కేంద్రం సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్టు స‌ర్కార్ పేర్కొన్న‌ది.  రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న‌ట్టు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా న‌మోదుకాలేదు.  ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూ విధించిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఇక ఇదిలా ఉంటే,  మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 23…
    • విషాద ఘటనకు 37ఏళ్లు..
      #వార్తలు

      విషాద ఘటనకు 37ఏళ్లు..

      దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్‌ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్‌ దుర్ఘటనకు యూనియన్‌ కార్బైడ్‌ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక…
    ←1…5960616263…65→

తాజావార్తలు

  • Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?

  • Pakistan: యూఏఈ వార్నింగ్.. చైనా, సౌదీల సాయం కోరుతున్న పాకిస్తాన్..

  • VishnuPriya Subscription : ఒక్క కేసుతో విష్ణుప్రియకి 11 లక్షల లాభం

  • Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!

  • Boiler Explosion: పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 40 మంది కార్మికులకు తీవ్ర గాయాలు..!

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions