Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Madhya Pradesh

Madhya Pradesh News

    • ‘మధ్యప్రదేశ్ అడవుల్లో ఏం జరిగింది?’ వివరిస్తానంటోన్న విద్యా బాలన్!
      #సినిమా న్యూస్

      ‘మధ్యప్రదేశ్ అడవుల్లో ఏం జరిగింది?’ వివరిస్తానంటోన్న విద్యా బాలన్!

      విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్…
    • కేంద్ర మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులుః  జ్యోతిరాదిత్య‌కు చోటు..!?
      #Top Story

      కేంద్ర మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులుః  జ్యోతిరాదిత్య‌కు చోటు..!?

      కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబుతున్నాయి.  రెండు రోజుల క్రితం కీల‌క నేత‌లు ప్ర‌ధాని నివాసంలో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు.  వచ్చే ఏడాది యూపీ, గుజ‌రాత్ రాష్ట్రాల‌కు ఎన్నికలు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో కేంద్ర మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి.  కేంద్ర మంత్రివ‌ర్గంలో 60 మంది కేంద్ర‌కేబినెట్ ను 80 కి పెంచే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే 20 వ‌ర‌కు ఖాళీగా ఉన్నాయి. కీలక మంత్రులు ఒక‌టి కంటే ఎక్కువ శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.  దీంతో ఖాళీగా ఉన్న…
    • కరిచిందని.. పొరుగింటి కుక్కను తుపాకీతో కాల్చాడు
      #జాతీయం

      కరిచిందని.. పొరుగింటి కుక్కను తుపాకీతో కాల్చాడు

      మధ్యప్రదేశ్​ ఇండోర్ ​కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పొరుగింటివారి పెంపుడు కుక్క కరిచిందని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పొరిగింటివారు పోలీస్ కేసు పెట్టారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్​ 429 జంతువుల పట్ల క్రూరత్వం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ కుక్కను కాల్చిన నిందితుడు.. తన భార్యకు, విధుల్లోకి వారందరికీ చేసిన…
    • భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త ఫంగ‌స్‌… చికిత్స చేయ‌కుంటే…
      #Top Story

      భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త ఫంగ‌స్‌… చికిత్స చేయ‌కుంటే…

      క‌రోనా కాలంలో రోజుకోక కొత్త ఇన్పేక్ష‌న్‌, రోజుకో కొత్త ఫంగ‌స్‌లు భ‌యపెడుతున్నాయి.  ఈ ఫంగ‌స్ లు ఎంత‌వ‌ర‌కు అపాయ‌మోగాని, వాటిపై వ‌స్తున్న వార్త‌ల‌తోనే చాలామంది ఇబ్బందులు ప‌డుతున్నారు.  బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ లు ద‌డ‌పుట్టిస్తుండ‌గా ఇప్పుడు మ‌రో కొత్త వైర‌స్ ఇబ్బంది పెడుతుంది.   అదే క్రీమ్ ఫంగ‌స్‌.  క్రీమ్ ఫంగ‌స్ కేసు ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ వైద్య క‌ళాశాలలో ఈఎన్‌టీ వైధ్యాధికారులు గుర్తించారు.  బ్లాక్ ఫంగ‌స్‌తో పాటుగా రోగి శ‌రీరంలో…
    • కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
      #జాతీయం

      కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

      క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. ఇది భార‌త్ కోవిడ్ వేరియంట్ అంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి.. చాలా మంది నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు.. అయితే, ఈ విమ‌ర్శ‌ల‌ను బీజేపీ త‌ప్పుబ‌ట్టింది.. అంతేకాదు.. అది భార‌త్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొల‌గించాలంటూ.. అన్ని సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌ను కోరింది. అయితే, ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని,…
    • వివాహ వేడుక: భారీగా వచ్చిన అతిథులు.. వింత శిక్ష
      #జాతీయం

      వివాహ వేడుక: భారీగా వచ్చిన అతిథులు.. వింత శిక్ష

      దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ముహుర్తాలు కూడా ఎక్కువే ఉండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి పరిమిత సంఖ్యలోనే హాజరవ్వాలనే నిబంధనలు ఉన్న యథేచ్ఛగా బంధుమిత్రులు వేడుకలకు హాజరవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్​లో కోవిడ్​ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే…
    • వండర్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం ఇదే…!!
      #జాతీయం

      వండర్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం ఇదే…!!

      కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది.  నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది.  వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి.  ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు.  2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు.  ఇళ్లను…
    • వరుడికి కరోనా… అయినా వధువుతో కలిసి ఇలా…!
      #ట్రెండింగ్ న్యూస్

      వరుడికి కరోనా… అయినా వధువుతో కలిసి ఇలా…!

      దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ జంట పెళ్ళి చేసుకున్న విధానం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు…
    • ఆ రాష్ట్రంలో మూడు నెలలపాటు ఉచిత రేషన్… 
      #జాతీయం

      ఆ రాష్ట్రంలో మూడు నెలలపాటు ఉచిత రేషన్… 

      కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు.  ఢిల్లీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.  ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది.  దీంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు.  ఇక ఇదిలా ఉంటె,  మధ్యప్రదేశ్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.  మధ్యప్రదేశ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది.  పైగా ఆ రాష్ట్రంలో…
    ←1…626364

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions