MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్మెయిల్..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- 4 కార్లలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం..
- బ్లాక్మెయిల్ చేస్తూ ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్(11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై నాలుగు కార్లలో అత్యాచారం, చేసి ఆమె వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
షాపురా ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక స్కూల్లో చదువుతున్న బాలికకు ఒక స్నేహితుడి ద్వారా ఆసఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం పెరిగిన తర్వాత, అలీఖాన్ ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడాడు. అక్కడే కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, ఈ అత్యాచారం ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలింది. జిమ్ యజమాని అయిన అలీఖాన్ సోదరుడు మాజ్ ఖాన్ కారులోనే ఉండీ, ఆమె అసభ్యకరమైన వీడియోలను తీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
Read Also: Rajkumar Hirani : AIతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..
ఇద్దరు నిందితులు రూ. 1 లక్ష ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఏదో విధంగా రూ. 4000 ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై లైంగిక దాడి, బ్లాక్మెయిల్ ఆగలేదు. నాలుగు కార్లలో పలు సందర్భాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులతో పాటు రెండు సెడాన్, ఒక మహీంద్రా థార్ కారుతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈకేసులో బాధితురాలు నిందితులిద్దరిని బ్లాక్ చేసిన తర్వాత, ఆసఫ్ ఆమె వీడియోలను తన స్నేహితులకు పంపి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు తేలింది. చివరకు ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు విసయం చెప్పడంతో, హిందూ సంస్థల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు మరెవరైనా మహిళల్ని టార్గెట్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భోపాల్ కోర్టులో ఆసఫ్ను హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు అతడిపై దాడి చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!