MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్మెయిల్..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- 4 కార్లలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం..
- బ్లాక్మెయిల్ చేస్తూ ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్(11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై నాలుగు కార్లలో అత్యాచారం, చేసి ఆమె వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
షాపురా ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక స్కూల్లో చదువుతున్న బాలికకు ఒక స్నేహితుడి ద్వారా ఆసఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం పెరిగిన తర్వాత, అలీఖాన్ ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడాడు. అక్కడే కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, ఈ అత్యాచారం ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలింది. జిమ్ యజమాని అయిన అలీఖాన్ సోదరుడు మాజ్ ఖాన్ కారులోనే ఉండీ, ఆమె అసభ్యకరమైన వీడియోలను తీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
Read Also: Rajkumar Hirani : AIతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..
ఇద్దరు నిందితులు రూ. 1 లక్ష ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఏదో విధంగా రూ. 4000 ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై లైంగిక దాడి, బ్లాక్మెయిల్ ఆగలేదు. నాలుగు కార్లలో పలు సందర్భాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులతో పాటు రెండు సెడాన్, ఒక మహీంద్రా థార్ కారుతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈకేసులో బాధితురాలు నిందితులిద్దరిని బ్లాక్ చేసిన తర్వాత, ఆసఫ్ ఆమె వీడియోలను తన స్నేహితులకు పంపి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు తేలింది. చివరకు ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు విసయం చెప్పడంతో, హిందూ సంస్థల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు మరెవరైనా మహిళల్ని టార్గెట్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భోపాల్ కోర్టులో ఆసఫ్ను హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు అతడిపై దాడి చేశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
-
Peddi : యూఎస్కే కాదు.. యూకేలోనూ ‘పెద్ది’ దుమ్మురేపుతోంది!
-
RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
-
Tollywood : పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటిలోని ముఖ్యాంశాలు
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ఓ సమయంలో ఏడుపొచ్చింది!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!