DME Fuel: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఎల్పీజీ (LPG) ధరలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ ఇంధన సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు భారత్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసింది. అదే DME (డైమిథైల్ ఈథర్). ఇది విదేశీ దిగుమతులపై మన ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, సామాన్యుడి జేబుకు కూడా ఊరటనివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO:…
ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు చమురు ధరలను సమీక్షిస్తుంటాయి. ఇవాళ మార్చి 1న ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యా్స్ ధరలను ప్రకటించాయి. మార్చి 1 నుండి వాణిజ్య LPG సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగింది. దేశీయ 14 కిలోల LPG సిలిండర్ ధర స్థిరంగా ఉంది. విమాన ఇంధనం (ATF) ధరలు కూడా పెరిగాయి. Also Read: Burj Khalifa: బుర్జ్…
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త నెల ప్రారంభంతో, మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన నియమాలు మారబోతున్నాయి. FASTag , బ్యాంకింగ్, ధృవీకరణ వ్యవస్థల నుండి LPG ధరల వరకు, ఫిబ్రవరి 1 నుండి అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి.వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి ఆర్థిక పరమైన అంశాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని…
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సిలిండర్ ధరను రూ. 50 పెంచారు. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 వడ్డించారు. గతంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఓ వైపు నిత్యావరసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ గ్యాస్ ధరలు కూడా మరింత పెంచడంతో సామాన్యులు…
LPG Price Hike: ‘ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న’.. ఇప్పుడు ఈ పాట ప్రతి ఇంట్లో పాడుకుంటున్నారు. ప్రభుత్వాల పుణ్యమాని సామాన్యులు ప్రస్తుతం బతికేలా కనిపించడం లేదు. వచ్చే అరకొర జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలకు వంటగది నిండుకుంది.