అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనే వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా 5 ప్రో 5జీ (Tecno Pova 5 Pro 5G) బంపర్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 ఉంది. దీని సేల్పై 1500 రూపాయల కూపన్ తగ్గింపు ఇవ్వబడుతుంది. కూపన్ తగ్గింపుతో రూ. 12,499కే ఈ…
OPPO ఇటీవలే భారతీయ మార్కెట్లో తన కొత్త K సిరీస్ ఫోన్ 'OPPO K12x 5G'ని విడుదల చేసింది. ఈ ఫోన్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్ఫోన్ను కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది.
రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్లో అనేక గొప్ప ఫోన్లను అందిస్తోంది. ఈ సిరీస్లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్తో కంపెనీ ఈ ఫోన్ను అందిస్తోంది. ఈ ఫీచర్తో ఫోన్లో కాల్ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుంా.. ఈ అధునాతన ఫీచర్తో కూడిన ఫోన్ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
భారతదేశ రోడ్లపై ఎక్కువగా కనిపించే వాహనాలలో సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన వాహనంపై మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంది. లాంచ్ అయిన 19 ఏళ్లకు కూడా మారుతీ సుజుకీ స్విఫ్ట్ సేల్స్ పరంగా దసుకుపోతోంది.
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్పై ఈడీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు.