మెగా హీరో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి పై రకరకాల గాసిప్ లు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది… వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే…
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన…
Varun Tej: మెగా ఇంట పెళ్లిసందడి మొదలయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు. సాధారణంగా ఏ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అయినా తమ పెళ్లి అనగానే చేసే హడావిడి మాములుగా ఉండదు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఎన్నో రోజులుగా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Varun Tej: రెండేళ్ల క్రితం కరోనా లాక్ డౌన్ నుంచి మొదలయ్యాయి.. తారల పెళ్లిళ్లు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. సాధారణంగానో.. గ్రాండ్ గానో.. ప్రేమించిన వారిని వివాహం చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ మధ్య కుర్ర హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.
Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. మత్తు వదలరా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
‘అందాల రాక్షసి’తో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మూడు పదుల ఈ ముద్దమందారం టాలీవుడ్ లో గడిచిన తొమ్మిదేళ్ళలో పలువురు యువ కథానాయకుల సరసన నటించి, తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఈ యేడాది కూడా సందీప్ కిషన్ సరసన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’, కార్తికేయ తో ‘చావు కబురు చల్లగా’ చిత్రాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. Read also : ఏపీ టికెట్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో…