బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి…
తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26 నుంచి ఆన్ లైన్ లో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా తెరకేక్కుతున్న సినిమా మట్కా.. ఈ సినిమా షూటింగ్ పై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. బడ్జెట్ ఎక్కువ అవుతోందని, వరుణ్ తేజ్ కు వరస ప్లాఫ్ లు రావటంతో మాత్రం ఏ వర్కవుట్ కావటం లేదని, సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అవన్నీ ఫేక్ రూమర్స్ అని తేలింది. ఈ రూమర్స్ పుట్టడానికి కారణం మెగా…
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నరేష్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. గతంలో కొన్ని సినిమాలు నిరాశ పరిచిన కూడా ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఇప్పుడు మరో పీరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు వరుస అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ ను తీసుకువచ్చిన ఈ యాప్ ఇప్పుడు మరో అప్డేట్ ను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో అప్డేట్ ను తీసుకొచ్చింది.. ఈ వాట్సాప్ ను ఇప్పటివరకు 2 మిలియన్ మంది వాడుతున్నారు.. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్పై పని చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్లతో ఛాట్…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాంగ్ రాబోతుంది..…
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు యూత్ లో క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో అమ్మడు కు డిమాండ్ కూడా పెరిగింది. గ్లామరస్ రోల్తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది.. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో నటిస్తున్న…
యంగ్ స్టార్స్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.’జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ కథ,…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం ఎమర్జన్సీ.. గత ఏడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతోప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సరికొత్త కథతో రూపోందుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం, నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ…
కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ల సరసన RC స్టూడియోస్ కూడా ఉంటుంది. వారు ఇటీవలె తీసిన మొదటి ప్రాజెక్ట్ ‘కబ్జా’ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆర్ చంద్రు కొత్త వెంచర్ ఆర్సి స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది. ఆర్సి స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే బ్యానర్తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ప్రప్రథమంగా జరగనుంది. ఈ…