సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఒకటైన వాట్సాప్ ఒకటి.. ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దాంతో జనాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది..ఫోటోలు, వీడియోలు పంపడంతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు..ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది..వాట్సాప్లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్…
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ స్టేటస్ షేరింగ్ గురించి అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.. వాట్సాప్ మెసేజ్ లను, ఫొటోలు, వీడియోల షేరింగ్ విషయంలో భారీ మార్పులను తీసుకొచ్చేస్తోంది.…
నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక…
జీమెయిల్ స్మార్ట్ వర్షన్ లో మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులో కి తీసుకొని వచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ కొత్త ఫీచర్ కస్టమర్స్ కు పాత ఫైల్స్ ను సులువుగా వెతికెందుకు ఉపయోగ పడుతుంది… అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ ఈ ఫీచర్ గురించి రాసుకొచ్చింది.. ఈ ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు…
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటూ జోరు మీదుంది..గత ఏడాది ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు కూడా అనుపమకు మంచి విజయాలు అందించాయి. హ్యాట్రిక్స్ హిట్స్ తో అనుపమ కేరీర్ బ్రేక్స్ లేకుండా దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. చిన్న హీరోలు తప్ప పెద్ద హీరోలు…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదల చెయ్యాలని చిత్రాయూనిట్ భావిస్తుంది.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకేకుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు మేకర్స్.. నేడు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్…
RBI circular: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మార్పు చోటుచేసుకుంది. ఈ పథకంలో భాగంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బంగారాన్ని మెచ్యూరిటీ గడువు కన్నా ముందే తీసుకోవాలంటే డబ్బులు మాత్రమే చెల్లిస్తారు. గోల్డ్ ఇవ్వరు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన తెలుగువారిని విశేషంగా అలరించింది. ఆయన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో పయనించాయి. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు నిలిచాయి. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. ఆయనే స్వరపరచినట్టు, “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో…”…