సైన్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది.. అయిన కొందరు జాతకాలు, దోషాలు పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు.. మామూలు జనాల కన్నా కూడా సినీ స్టార్స్, రాజకీయ వేత్తలు వీటిని కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు..చాలామంది రాజకీయ నాయకులు సినిమా వాళ్లు వారి జాతకం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే తెలుసుకుంటారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు జాతకాలు నమ్ముతారని చాలా సార్లు రుజువైంది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో…
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు..నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్,…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మేసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో యూజర్ల సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ కోసం ఈ ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ త్వరలో వీడియో కాల్ చేసే సమయంలో యూజర్లు తమ స్క్రీన్లను షేర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. ప్లాట్ఫారమ్ పాస్వర్డ్ రిమైండర్ ఫీచర్ను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ను కూడా డెవలప్ చేస్తోంది. దీని వల్ల…
బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అందుకే సీజన్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు హోస్ట్ గా కూడా…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు..ఇటీవల విజయ్ చేస్తున్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అందులోనూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘లియో’ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే విజయ్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం…
జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా ‘దేవర ‘.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.. బాలివుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో వేసిన సెట్లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూవీలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి ఓ అప్డేట్…
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసింది.. తాజాగా ప్రముఖ సంస్థ బెల్ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.. ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 205 పోస్టుల ను…
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్…
టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో…
బ్యూటిఫుల్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ ఇండియాను అందంతో చక్రం తిప్పింది.. అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.. అయితే ఈ అమ్మడు తెలుగు, తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే గౌతమ్ కిచ్లూతో కరోనా సమయంలో ఏడడుగులు వేసింది.. ఆ తర్వాత ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా…