బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది..మూడో వారం కూడా ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లారు.. మొదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.. ఇక మూడోవారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది.. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్…
ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి.. ఇక 2024 సంక్రాంతి ఫైట్…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.. శనివారం ఎపిసోడ్లో నాగ్ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు.. ఒక్కొక్కరిని పేరు పేరున కడిగిపడేసారు..టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్పై ఏకంగా ఫైర్ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్ అయ్యాడు.. మూడో హౌజ్ మేట్ కోసం…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధం చేశారు.. వీకెండ్ అంటేనే హౌజ్మేట్స్పై హోస్ట్ నాగార్జున వేసే పంచులు, కౌంటర్లే గుర్తొస్తాయి. అయితే ఈవారం మాత్రం అలా జరగడం లేదనిపిస్తోంది.. నాగ్ కాస్త సీరియస్ గా క్లాస్ ఇచ్చాడు.. గట్టిగా ఇవ్వడంతో జనాలు కూడా షాక్ అవుతున్నారు.. ముఖ్యంగా హౌజ్లో సీరియల్ బ్యాచ్ గా పేరొందిన అమర్ దీప్ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు నాగార్జున. అలాగే సంచాలక్ సందీప్ను…
బిగ్ బాస్ 7 తెలుగులో ఇప్పుడు వరుస ట్విస్ట్ లను చూస్తున్నాం.. మూడు వారాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఆట మొదలైంది..కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని గట్టి పోటీని ఇస్తున్నారు..మూడో పవర్ అస్త్ర సాధించడానికి బిగ్ బాస్ ముగ్గురిని ఎపిక చేశారు.. శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ను ఎపిక చేశాడు బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కు అన్యాయం జరిగింది. శోభా శెట్టి, ప్రియాంక , యావర్ ముగ్గురిలో ఎవరు…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది.. మూడో వారం పవర్ అస్త్ర సాధించి ఎవరో హౌజ్లో కంటెస్టెంట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ ఈ పవర్ అస్త్ర ను గెలుచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఇప్పుడు మూడో వారం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇందులో యావర్ కంటెండర్గా గెలిచాడు. అలాగే అమర్ దీప్, ప్రియాంక పోటీ పడుతున్నారు.…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తన కస్టమర్స్ కోసం అదిరిపోయే ఫీచర్స్ ను ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మెసెజ్ పంపినంత సులభంగా ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు.. తమ కస్టమర్లు కోసం షాపింగ్ ను మరింత సులభతరం ‘Flow’ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా వ్యాపారులతో పాటు వినియోగదారులు మల్టీ సర్వీసులను ఒకే చోట…
బిగ్ బాస్ ఆరో సీజన్ తో పోలిస్తే.. ఏడో సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది.. ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో విధమైన టాస్క్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. రెండు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పటికే ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపింది.. మూడో వారం కోసం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.. ఉల్టా పుల్టా సీజన్లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి..…
బీటెక్ చదువుతున్న వారు రోజు రోజుకు ఎక్కువైయ్యారు.. దాంతో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యేందుకు వెతుకుతున్నారు.. ఆయా కంపెనీలు సైతం ప్రతి ఏడాది లక్షల మందిని నియమించుకుంటున్నారు.. అయితే ప్రతి ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇంటర్వ్యూ లో పలు…