Hardeep Singh Puri: మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో వివరించారు. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ప్రధాని వ్యాఖ్యల అనంతరం లాడ్ డౌన్ వంటి పరిస్థితులు వస్తాయనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా…
Gujarat Cabinet 2025: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మంత్రుల రాజీనామా తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన కొత్త మంత్రివర్గంలోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీకి తిరిగి హోం శాఖకు కేటాయించారు. కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్కి ఆర్థిక శాఖను అప్పగించారు. READ ALSO: Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! కొత్త మంత్రులు..…