ఏపీలో వరుస హత్యకు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా మళ్లీ నేరాలు జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్తమామాల పై కక్ష్య పెంచుకున్నాడు ఓ అల్లుడు.. ఇక వారి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసాడు.. అనుకున్న ప్లాన్ ప్రకారం వారిపై దాడి చేశారు.. ఈ దాడి లో మామ పరారయ్యాడు.. అత్త చిక్కింది.. అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.. అది నడి రోడ్డుపై…
భారతదేశంలో ని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి కేదార్నాథ్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఆ ఆలయం లో భారీ చోరీ జరిగిందనే వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి.. అనేక కథనాలు కూడా వెలువడ్డాయి.. ఆలయంలో 23 కిలోల గోల్డ్ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆలయాని కి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్నాథ్ ధామ్కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహా పంచాయత్ ఉపాధ్యక్షుడు సంతోష్ త్రివేది…
తమిళ్ పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఒక్క సౌత్ లోనే కాదు.. నార్త్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఒక్కో సినిమాతో నట విశ్వరూపాన్ని చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు..కేవలం హీరోగానే కాకుండా.. పవర్ ఫుల్ విలన్గానూ అదరగొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఇంక ఇదే మాట వినిపిస్తుంది.. ఇక రామ్ చరణ్ –…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.. ప్రస్తుతం అదే ఊపులో భోళా శంకర్ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కాస్త మంచి హైపే తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను అట్టహాసంగా చిత్ర యూనిట్ లాంచ్…
ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. విజయ్ సినిమాలు అంటే మార్కెట్ ఓ రేంజులో ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఓ రేంజులో బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట జోరుగా ప్రచారం చేస్తుంది.. ఈ సినిమాలో ఒక్క సీన్ కే 10 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా…
మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలంటే ఆయిల్ వేసుకొని తింటాం. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇక్కడ ఒకతను వెరైటీగా ఆమ్లెట్ లో బీర్ వేసి తయారుచేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మెరిసేందుకు ఫుడ్ పై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. మనం తినే ఆహార పదార్థాలతో వెరైటీలు చేసి వావ్ అనిపిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా…
తిరుమల 7వ మైలు కాలిబాటలో బాలుడిపై దాడి చేసిన చిరుతపులి నిన్న రాత్రి పట్టుబడింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత రాష్ట్ర అటవీశాఖ, టీటీడీ అటవీశాఖ భారీ ఆపరేషన్ చేసి 24 గంటల్లో చిరుతను పట్టుకోగలిగారు. ఎఫ్బిఓ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) నుండి సీనియర్ అధికారుల వరకు