కరీంనగర్ జిల్లా హజురాబాద్లో ఎన్నికల శంఖారావంను ప్రారంభించనున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉదయం 8 గంటలకు జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ breaking news, latest news, telugu news, big news, etela rajender, election campaign
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది.. నచ్చక పోతే ఇక అంతే.. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.. ఈ చిత్రంలో ఈమె…
రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. పట్టాల మీద ప్రమాదానికి గురైన బోగిలను తొలగించేందుకు బాహుబలి క్రెన్ రంగం లోకి దిగింది. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, breaking news, latest news, telugu news, big news, train accident
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు తీవ్రతపై సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5300 కోట్లు కేటాయించి breaking news, latest news, telugu news, big news, cpi ramakrishna,
బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, breaking news, latest news, telugu news, big news, bjp muralidhar rao
వామపక్షాల తో కాంగ్రెస్ పొత్తు కొలిక్కి రానున్నది.. ఇప్పటికీ సిపిఐ తో ఒప్పందం దాదాపు గా కన్ఫర్మ్ అయింది. కొత్తగూడెం, చెన్నూరు ఖరారు అయ్యినట్లు గా చెబుతుండగా, సీపీఎం విషయం లో ప్రతిస్తంభన సాగుతోంది. సీపీఎం పార్టీకి మిర్యాలగూడ వైరా సీట్లు ఇస్తారని ప్రచారం జరిగింది breaking news, latest news, telugu news, congress,
నిన్న జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర కారణాలు మీటింగ్లో తనపై చేసిన అసత్య ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని, breaking news, latest news, telugu news, pilot rohith reddy, revanth reddy
మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నేడు కొనసాగింది. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. breaking news, latest news, telugu news, big news, minister malla reddy,