CM Jagan : నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేంద్ర ప్రమాణస్వీకారం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్భవన్కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏపీ హైకోర్టుకు కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ అయ్యి వచ్చిన జస్టిస్ జీ.నరేందర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. నవంబర్ 1న బుధవారం సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు.. వైఎస్సాఆర్ లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్, సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10.48 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్కు సీఎం జగన్ చేరుకుంటారు. ఏ-కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ఉచిత పథకాలపై కేసు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు..
-
TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్
-
Nashik TCS Case: నిదా ఖాన్కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
-
GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
USA Delivery Jobs: సరదాగా పని చేస్తూ ఒక్క రోజుకు రూ.20 వేలు సంపాదిస్తున్న అమెరికన్స్.. ఆ పని ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?