రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. దీని ప్రకారం మేడ్చల్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, టీజీఎన్ఏబీ ఎస్పీగా పి.సాయి చైతన్య, ట్రాఫిక్ హైదరాబాద్ డీసీపీగా రాహుల్ హెగ్డే, రైల్వే ఎస్పీగా జి.చందన దీప్తి సికింద్రాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ జగిత్యాల ఎస్పీగా అశోక్కుమార్ సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్…
ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ అండ్ టిఎమ్హెచ్ఆర్ఎల్) మిడ్-సైజ్ ఆర్గనైజేషన్ విభాగంలో ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’గా గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సర్టిఫికేట్ పొందింది. సోమవారం పత్రికా ప్రకటన తెలిపింది. L&TMRHL అనేది పరిశ్రమలో ఆర్థిక సంవత్సరంలో సర్టిఫికేట్ పొందిన ఏకైక సంస్థ , దాని తొలి ప్రయత్నంలో 92 అధిక ట్రస్ట్ ఇండెక్స్ స్కోర్ను అందుకున్న కొద్దిమందిలో ఇది ఒకటి. ఈ సర్టిఫికేషన్ జూన్ 2024 నుండి…
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ,పోలీస్ ,వాటర్ వర్క్స్, విద్యుత్ , డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎవరు నిరక్ష్యంగా ఉండకూడదని అందరూ విధుల్లో ఉండాలని తెలిపారు..తక్కువ సమయంలో ఒకేసారి భారీ వర్షం నమోదైందని ముఖ్యంగా శేరిలింగంపల్లి , చార్మినార్ ,ఎల్బి నగర్, గోల్కొండ , ఆసిఫ్ నగర్ , షేక్ పెట్ ప్రాంతాల్లో వర్షం నమోదైందని అధికారులు తెలిపారు. 141 వాటర్ లాకింగ్ పాయింట్స్ లలో ప్రత్యేక సిబ్బందిని…
వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన కొన్ని గంటల తర్వాత, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది . కొండాపూర్, హైటెక్ సిటీ, గుడిమల్కాపూర్, అత్తాపూర్, హైదర్గూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల వాసులు కుండపోత వర్షం కురిసిందని సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, బేగంపేట్ ఏరియాల్లో…
పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర ‘ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమాకు థ్రియేటికల్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్…
వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన 25 ఏళ్ల యువతి సోమవారం దుర్గం చెరువులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసుల మొబైల్ పెట్రోలింగ్ వాహనం క్షణికావేశంలో ఆమెను గమనించి రక్షించింది. కొంత మందు తాగిన మహిళ సరస్సులోకి దూకేందుకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సందర్శించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మాదాపూర్లో…
ఒక్క సినిమాతో హిట్ డైరెక్టర్స్ లోకి వెళ్లిన డైరెక్టర్ బుచ్చి బాబు గురించి అందరికీ తెలుసు.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో విధంగా ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే.. తాజాగా మరో ఘటన ఢిల్లీ మెట్రో గురించి మాట్లాడుకునేలా చేసింది. అదేంటంటే.. ఢిల్లీ మెట్రోలో హాయిగా ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు బీడీ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తి స్మోకింగ్ చేస్తున్నప్పటికీ ఎవరూ ఆపకపోవడం విచారకరం. బీడీ తాగుతున్న వ్యక్తిని తోటి ప్రయాణికుడు తన మొబైల్లో బంధించి ఇంటర్నెట్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా…
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా పులి తన పిల్లలతో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను , నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని…