త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. వార్తలను చదవడానికి AI రూపొందించిన యాంకర్లను కొన్ని మీడియా సమూహాలు ఉపయోగించడంతో, కరీంనగర్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సిబ్బంది ప్రేరణ పొందారు , AI- రూపొందించిన వీడియోల సహాయంతో విద్యార్థులను ఆకర్షించడానికి ప్రచారాలను ప్రారంభించారు. ఈ ప్రయోజనం కోసం, వారు నిర్దిష్ట పాఠశాలలో అందించబడుతున్న సౌకర్యాల గురించి AI యాంకర్లు వివరించే చిన్న వీడియోలను సిద్ధం చేశారు. ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఈ…
వ్యవసాయ శాఖ పేరును… వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ…
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో…
ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. తాజాగా కంపెనీ నుంచి మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లో విడుదల చేస్తున్నారు.. వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది.. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారని ప్రకటించారు..…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు…
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు.. అయితే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినాలంటే జంకుతున్నారు.. అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు.. ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లో ఏదొకటీ వస్తున్నాయి.. మొన్నేమో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చింది.. తాజాగా ఐస్ క్రీమ్ బాక్స్ లో ఏకంగా జర్రీ కనిపించింది.. వివరాల్లోకి వెళితే.. ఈ…
తెలంగాణకు చెందిన 26 ఏళ్ల ద్విభాషా కవి , చిన్న కథా రచయిత నున్నవత్ కార్తీక్ తన చిన్న కథల సంకలనం ధవలో కోసం సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 గెలుచుకున్నాడు. అతి పిన్న వయస్కుడు కావడమే కాకుండా, ఈ అవార్డుతో స్మరించుకున్న మొదటి గిరిజన రచయిత కూడా. అతను రమేష్ కార్తీక్ నాయక్ అనే కలం పేరుతో వ్రాసాడు , అతని క్రెడిట్లో నాలుగు పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో మూడు , ఆంగ్లంలో ఒకటి.…
టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించిన తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలు చేసింది.. గతంలో వచ్చిన మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుంది.. ఆ తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది..…
వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఇది ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువను అధ్యయనం చేయడానికి మరియు తదనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి దాన్ని సవరించడానికి కార్యాచరణ…