ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. రీసెంట్ వచ్చిన మొబైల్ కు మంచి స్పందన వచ్చింది.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది.. రెడ్ మీ నోట్ 13 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ ఫోన్ మరో వేరియంట్ ను మార్కెట్ లోకి లాంచ్ చేశారు.. ఆ కొత్త ఫోన్ ఫీచర్స్,…
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టనున్నారు. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే నిర్వహించనున్నారు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా…
వారం వారం థియేటర్లలోకి చాకా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అందులో కొన్ని సినిమాకు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అలాగే హిట్ సినిమాలు ఇటీవల నెలలోపే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి విడుదల అవుతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు గానీ ఒకటి, రెండు సినిమాలు మాత్రం పర్వాలేదనిపించాయి.. అయితే ఈ వారం సినీ ప్రేక్షకులకు కల్కి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక ఓటీటీలో…
సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ విజువల్ వండర్ ను క్రియేట్ చేశాయి.. అద్భుతమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సన్ని వేశాలను ట్రైలర్ లో చూపించారు.. నిన్న విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. కల్కి…
హైదరాబాద్లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 10.30 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు ప్రకటిస్తున్నారు. రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.
గోషామహల్ ప్రజలకు ఎమ్మె్ల్యే రాజా సింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులకు ఫేక్ కాల్స్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఫేక్ కాల్స్కు ప్రజలు ఎవరు స్పందించవద్దని సూచన చేశారు.