ముంబై లో ఓ వ్యాపాత్తను కుటుంబ కలహాల వల్ల తన తమ్ముడే కత్తితో మెడపై పొడిచాడు.. వెంటనే మేల్కొన్న ఆ వ్యక్తి కత్తిని మెడకు పెట్టుకొనే అరుస్తూ బయటకు పారిపోయాడు.. అతనికి మెలుకువ రాగానే తమ్ముడు అక్కడి నుంచి ఉడాయించాడు.. తీవ్రంగా గాయమైన వ్యక్తి ప్రాణ భయం తో కిలో మీటర్ మేర పురుగులు పెట్టాడు..అక్కడే ఉండే ఆసుపత్రికి వెళ్లారు.. అక్కడ డాక్టర్లు అతన్ని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి నాలుగు గంటలకు పై శ్రమించి కత్తిని…
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా మార్మాంగాలను కోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ పాశవిక ఘటన కర్ణాటకలోని యశ్వంతపురలో చోటుచేసుకుంది. భార్య.. తన అక్క కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.. కనీసం నిజా నిజాలు తెలుసుకోకుండా క్షణికావేశంలో హత్య చేశిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బసవేశ్వర నగర్…
ఈరోజుల్లో మనుషుల మధ్య మానవత్వం లేదు.. సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండటం లేదు.. డబ్బులు సంపాదించాలనే కోరిక తప్ప బంధం, బంధుత్వం అనేది లేకుండా పోయింది.. డబ్బుల కోసం సొంతవాళ్ళను సైతం పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం జరిగింది.. ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపాడు ఓ తమ్ముడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల…
ఓ కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకుంది.. తన కడుపున పుట్టిన నలుగురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. బార్మర్ జిల్లాలోని మాండ్లీ స్టేషన్ ప్రాంతం లో జెతారామ్ తన భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే.. శనివారం జేతారామ్ కూలి నిమిత్తం బాలేసర్ కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయం లో ఊర్మిళ తన పిల్లలు భావన, విక్రమ్, విమల, మనీషా లను వడ్లు…
పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు.. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ పెళ్లిని వారిస్థాయికి తగ్గట్లు ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అత్తవారింట్లో అడుగు పెడతారు..ఓ యువతి కూడా చాలా సంతోషంగా మెట్టింట్లో అడుగుపెట్టింది.. అయితే నెల రోజులలోపే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. వసంత్నగర్లో ఉండే నరేష్ గౌడ్ అనే వ్యక్తి గాజుల రామారానికి చెందిన నందినిని నెల రోజుల క్రితం పెళ్లి…
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అతి వేగంగా వచ్చిన టిప్పర్ గుడిలోకి దూసుకొచ్చింది.. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్, క్లీనర్, గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.. పలువురుకు గాయాలు తగిలాయి.. గ్రావెల్ లోడుతో వెళ్తన్న టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో వినాయక ఆలయం పూర్తిగా ధ్వంసమైంది.. వివరాల్లోకి వెళితే.. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి…
ఓ తల్లి ఆ పేరుకే మచ్చను తీసుకొచ్చింది.. కన్న పేగును కూడా మరచి ముగ్గురు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి బావిలో పడేసింది.. ఆ తర్వాత తాను కూడా తన ఇంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది..కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత ముగ్గురు పిల్లలను బావిలో పడేసినట్లు తల్లి చెప్పింది.. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందగా అక్కడికి చేరుకొని మహిళను అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి…
కేరళలో కామంధులు రెచ్చిపోయారు.. కాలేజీలో ఉన్న యువతిని తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి, అతి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది..అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని గుర్తించి విచారణ కొనసాగిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే..మే 30న, మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా గ్రాడ్యుయేట్ అదృష్యమైంది… తరువాత ఆమెకు మత్తుఇచ్చి ర్యాప్ అతి దారుణంగా రేప్ చేశారు.. ఆ తర్వాత వయనాడ్ను కోజికోడ్ను కలిపే తామరస్సేరి చురంకు…
తెలంగాణాలో దారుణం వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లాలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను నమ్మించి బైకు పై ఎక్కించుకెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఓ కామంధుడు..అంతటి ఆగక తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు..ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. భాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సు కోసం మహిళ నిరీక్షిస్తుంది. మహిళ గ్రామానికి చెందిన యువకుడు బైక్…
తెలంగాణలోని జగిత్యాలలో దారుణం జరిగింది.. కన్న కొడుకునే కన్నా తండ్రిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. వేరే వ్యక్తితో తన తల్లికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నిత్యం వేధించేవాడు.. తల్లికి బాధను చూడలేకపోయినా కొడుకు తన స్నేహితులతో కలిసి కన్న తండ్రిని కడతేర్చాడు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెంలో దారుణం చోటు చేసుకుంది.. చిన్న మల్లయ్య అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్ళాడు.. అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు…