ఓ కుర్రాడు తన స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు.. కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు.. దాంతో తన స్నేహితులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.. ఫ్రెండ్ అని కూడా చూడకుండా బట్టలను ఊడదీసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. అతన్ని అలా ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షస ఆనందం పొందారు… ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వెలుగు చూసింది.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి…
రోడ్ల పై వాహనాలు వెళ్లేటప్పుడు అనుకోకుండా జంతువులు అడ్డు వస్తుంటాయి.. ఒక్కోసారి వాహనాల కిందపడి చనిపోతాయి.. కొన్నిసార్లు వాటివల్ల మనుషులకు ప్రమాదాలు జరుగుతుంటాయి.. ఇలాంటి ఘటనలను నిత్యం మనం చూస్తేనే ఉన్నాం.. తాజాగా తెలంగాణాలో మరో ఘటన జరిగింది.. ఓ కోతిని తప్పించబోయిన ఆటో డ్రైవర్ 13 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా వుండగా మరికొందరు కూడా గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఒక్క…
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేరారు.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణమని పోలీసుల ప్రధాన విచారణలో తేలింది.. వివరాల్లోకి వెళితే.. ఉల్హాస్నగర్లో తెల్లవారుజామున తన SUVని రెండు ఆటోరిక్షాలు మరియు మరో నాలుగు చక్రాల వాహనంపై ఢీకొట్టిన వ్యక్తిని థానే పోలీసులు అరెస్టు చేశారు, ఫలితంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.. పోలీసులు…
భార్యా, భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు ఆత్మ హత్య చేసుకొనేవరకు వెళ్తున్నాయి.. అలాంటి ఘటనలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తను మద్యం మానెయ్యమని భార్య బ్రతిమలాడుతుంది.. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది.. దానికి భర్త ఏమైనా చేసుకో నేను మారనని తేల్చి చెప్పిన భర్త.. భార్య, భర్త కళ్ళముందే ఉరివేసుకుంటుంటే భర్త దాన్ని వీడియో తీసాడు.. భార్య…
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన…
కర్ణాటక బెంగుళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.. తన కూతురిని వేధిస్తున్నాడన్న ఆరోపణతో 21 ఏళ్ల యువకుడిని హత్య చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.. బాధితుడిని విల్సన్ గార్డెన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్న డేవిడ్గా గుర్తించారు.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆనేపాల్యలో నివసిస్తున్న మంజునాథ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు.. అతని రెండో కుమార్తె తో డేవిడ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు.. అతన్ని గత…
పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం కామన్.. కొన్నిసార్లు చిన్నగా మొదలైన గొడవలు సైతం రక్తపాతాన్ని సృష్టించిన ఘటనలు కొన్ని ఉంటాయి.. తాజాగా యూపీలో ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం దారుణమైన గొడవ జరిగింది..విందులో ఈ స్వీట్ వడ్డించలేదని అతిథులు నానాహంగామా చేశారు. చినిగి చినిగి చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి… ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఆదివారం…
వేలూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ వ్యక్తులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.. నవంబరు 14న సతుమదురై రైల్వే గేటు దగ్గర కొద్దిసేపు ఆగుతుండగా ద్విచక్రవాహనాన్ని వేగవంతం చేయడంతో కనియంబాడికి చెందిన తులసీరామన్ కుమారుడు దివాకర్ (26)ను ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషించిన సంఘటన జరిగింది..బైక్ వెనుక ఉన్న వ్యక్తులు అతడిని అసభ్యపదజాలంతో దూషించారు. వారిని అనుసరించిన దివాకర్ మాటల దూషణపై వివరణ కోరారు. వాగ్వాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు మరో…
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మాములుగా లేవు.. తెలంగాణాలో మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడి నుంచి అక్రమంగా మందును తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు… ఇలాంటి వాటిని అమ్మేందుకు ఏపీ పోలీసులు బార్డర్స్ లో ఎప్పుడూ తనికీలు చేస్తారు.. కానీ ఈరోజు మాత్రం పోలీసులు పెద్ద ఆపరేషన్ ను చేశారు.. ఈ క్రమంలో ఓ లేడి తెలివిని చూసి ఖంగుతిన్నారు.. ఆమె అక్రమంగా మందును విక్రయస్తుంది.. మందును దాచేందుకు పెద్ద సొరంగం తవ్వింది.. అందుకు సంబందించిన…
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబలించింది.. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది.. సోమవారం సాయంత్రం ఇక్కడికి సమీపంలోని చిత్రదుర్గ-షోలాపూర్ NH 50పై రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు కావడంతో హోసపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులు.. హోసపేట సమీపంలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80), భాగ్యమ్మ (30), యువరాజ్ (5),…