Home
Laptops
Laptops News
-
Laptop Prices: ఇప్పుడు కొనకపోతే నష్టం! 35% పెరగనున్న ల్యాప్టాప్ ధరలు.. కారణాలు ఇవే
కొత్త ల్యాప్ టాప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే వెంటనే ఓ నిర్ణయం తీసుకోండి. ల్యాప్టాప్ ధరలు 30-35% (కొన్ని రిపోర్టుల్లో 40% వరకు) పెరిగే అవకాశం ఉందని ఇటీవేల రిపోర్టులు (ముఖ్యంగా Moneycontrol, TrendForce వంటివి) చెబుతున్నాయి. ఇది 2026లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోనున్న సమస్య. మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు) వంటి దాని కీలక భాగాల ధరల పెరుగుదల కారణంగా ధరలు పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. Also Read:Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్… -
Amazon Mega Electronics Days: 75% వరకు భారీ డిస్కౌంట్.. మొదలైన అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్
Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి. మరి ఈ సేల్ లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్… -
Sathya In Badvel : త్వరపడండి.. ఆఫర్లే.. ఆఫర్లు.. బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య..
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత… -
Laptop: ల్యాప్టాప్ను క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఇక అంతే..?
ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న టిప్స్ పాటించకుంటే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..ముఖ్యంగా ల్యాప్టాప్ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్డ్గా కొత్త ల్యాప్టాప్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్టాప్ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. దుమ్ము దూళి నుంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ… -
Flipkart New Sale: మరో సేల్ను ప్రకటించిన ఫ్లిప్కార్ట్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్!
Flipkart Big Bachat Dhamaal Sale 2023 Start From August 11 to 13: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’ గత కొన్నిరోజులుగా వరుస సేల్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ఆగష్టు 4 నుంచి 9 వరకు నిర్వహించింది. ఈ సేల్ అలా ముగిసిందో లేదో.. ఫ్లిప్కార్ట్ మరో సేల్ను ప్రకటించింది. ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale 2023)ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్కార్ట్… -
Imports Ban: ఆ వస్తువుల దిగుమతులపై బ్యాన్.. అసలు కారణం ఇదే
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. -
Health : స్క్రీన్లు చూసి కళ్లు మసకబారుతున్నాయా.. అయితే ఇవి తినండి
Health : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ప్రజల కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి నొప్పితో పాటు, వార్తాపత్రికలు చదవడానికి, దగ్గరగా చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. -
KTR is Angry: నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఎందుకు.. అధికారులపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి. -
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్టాప్లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..