Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి. మరి ఈ సేల్ లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్…
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత…
ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న టిప్స్ పాటించకుంటే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..ముఖ్యంగా ల్యాప్టాప్ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్డ్గా కొత్త ల్యాప్టాప్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్టాప్ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. దుమ్ము దూళి నుంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ…
Flipkart Big Bachat Dhamaal Sale 2023 Start From August 11 to 13: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’ గత కొన్నిరోజులుగా వరుస సేల్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ఆగష్టు 4 నుంచి 9 వరకు నిర్వహించింది. ఈ సేల్ అలా ముగిసిందో లేదో.. ఫ్లిప్కార్ట్ మరో సేల్ను ప్రకటించింది. ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale 2023)ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్కార్ట్…
Health : ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ప్రజల కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి నొప్పితో పాటు, వార్తాపత్రికలు చదవడానికి, దగ్గరగా చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి.
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్టాప్లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని…