ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.ఆర్ మహేంద్ర లేటెస్ట్ గా భరతనాట్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇక భరతనాట్యం సినిమాలో క్రైమ్ సీక్వెన్స్ డీసెంట్ గా హ్యాండిల్ చేసిన విధానం కట్టుకుంది.…
Surya Teja Aelay Bharathanatyam First Look Revealed: టాలీవుడ్ లో సినీ రంగానికి చెందిన వారి వారసుల ఎంట్రీ కామన్ గా జరిగేదే. ఇప్పుడు పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ‘దొరసాని’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దారిరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న…