ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని్ప్రమాదానికి గల కారణాలపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కువైట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది భారతీయులు సజీవ దహనం అయ్యారు. పలువురు భారతీయులు గాయపడ్డారు. ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో మంటలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. భవనంలో దాదాపు 160 మంది నివసిస్తున్నట్లు వెల్లడించారు.
భారత్-కువైట్ మధ్య దౌత్యపరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. కువైట్లో మొట్టమొదటి సారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమం ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదికగా తెలిపింది.
ఆరోజుల్లో డబ్బులు తెలియవు.. రెక్కాడితే కానీ డొక్కాడవు.. అలాంటిది ఇప్పుడు కరెన్సీ విలువ పెరిగిపోయింది.. ఒక్కో దేశానికీ ఒక్కో రకమైన కరెన్సీ నోట్లు ఉంటాయి.. దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.. కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు..…
Kuwait: మిడిల్ ఈస్ట్లో అత్యంత ధనిక దేశంగా, చమురు సంపన్నమైన కువైట్ పాలకుడు, ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా మరణించినట్లు రాయల్ కోర్ట్ తెలిపింది. మూడేళ్లుగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలుపుతున్నట్లు కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ఒక ప్రకటనలో పేర్కోంది. గత నవంబర్ నెలలో షేక్ నవాఫ్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు.
Income Tax: భారతదేశంలో ఉద్యోగం లేదా ఏదైనా వృత్తిపరమైన వ్యాపారం చేయడంపై ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను సొమ్ముతో ప్రజలు, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది.
Kuwait Deported Egyptians For Quarrel in Shopping Mall: ప్రపంచంలో అన్నింటి కంటే గల్ఫ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. చిన్న తప్పుకు కూడా అక్కడ కఠిన శిక్షలు ఉంటాయి. ఇక రేప్, మర్డర్ లాంటి వాటికైతే ఎవరూ ఊహించలేనంతగా ఉంటాయి ఆ దేశంలో పనిష్మెంట్స్. రోడ్డు మీద ఉరి తీయడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం లాంటి శిక్షల గురించి కూడా మనం విని ఉంటాం. ఇక అలాంటి ఒక కఠినమైన…
చికిత్స కోసం భారత్కు వచ్చిన కువైట్కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…