ఏడవ రోజు కోటి దీపోత్సవంలో శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, పతంజలి యోగా మఠం సాధ్వి నిర్మలానందమయి మాతాజీ వార్లు భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తులను ప్రసన్నం చేసుకోవడానికి కార్తికమాసం ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి, సగుణ ధ్యానం గురించి ప్రవచనామృతం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కార్తిక మాసం వస్తుందంటే తనకు కోటి దీపోత్సవం గుర్తొస్తుందని, ఈ…
ఆరవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ శితికంఠానంద స్వామి, శ్రీ వినిశ్చలానంద స్వామి, శ్రీ సుకృతానంద స్వామి వార్లు ఇన్నేళ్ల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్విరామంగా జరిపిస్తున్న ఎన్టీవీ, భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని అభినందిస్తూ, హిందూ సనాతన ధర్మం గురించి, సంప్రదాయాల గురించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు గరిక ప్రత్యేకత గురించి, సిద్ధి బుద్ధిలు వినాయకుడికి అసలు భార్యలు ఎలా అయ్యారు, కార్తిక మాసంలో వెలిగించే దీపం…
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి…
భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి నవంబర్ 22 వ తేదీ వరకు కోటి దీపోత్సవం వేడుకలను నిర్వహించారు. కోటి దీపోత్సవంలో నేడు ఆఖరిరోజు కావడంతో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చారు. Read: ఐపీఓకి…
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు.…
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కన్నుల పండువగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇవాళ్టికి 10వ రోజుకు చేరింది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం…