Home
Kisan Vikas Patra
Kisan Vikas Patra News
-
Post Office Money Double Scheme: ‘మనీ డబుల్’ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు మ్యాజిక్ చూస్తారు..!
Post Office Money Double Scheme: సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి India Post నిర్వహిస్తున్న పొదుపు పథకాలు ఎప్పటి నుంచో విశ్వసనీయ ఎంపికగా నిలుస్తున్నాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు జీరో-రిస్క్ అవకాశాలుగా భావిస్తారు. అలాంటి ప్రముఖ పథకాలలో ఒకటి కిసాన్ వికాస్ పత్ర (KVP). దీనిని చాలామంది “మనీ డబుల్ స్కీమ్”గా పిలుస్తారు. ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే,… -
Kisan Vikas Patra: బంగారు బాతు లాంటి స్కీమ్!.. పెట్టిన ప్రతి రూపాయి డబుల్.. 7.50% వడ్డీతో రిస్క్ జీరో!
కిసాన్ వికాస్ పత్ర అనేది భారత పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ఒక సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్. 1988లో మొదట ప్రారంభమైంది. దీని ప్రధాన లక్ష్యం దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడం. ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం. ఈ పథకంలో ఒకేసారి (లంప్సమ్) పెట్టుబడి పెట్టి, నిర్దిష్ట కాలం తర్వాత మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ బ్యాక్డ్, రిస్క్ లేదు. మీరు రిస్క్ లేకుండా,… -
Kisan Vikas Patra: పోస్టాఫీసులో రూ.2,00,000 డిపాజిట్ చేస్తే.. రూ.2,00,000 స్థిర వడ్డీని పొందొచ్చు..
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. మంచి వడ్డీ రేటుతో గ్యారంటీ రిటర్న్స్ తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వారు పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. జనవరి 1న ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది.… -
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్హిట్ పథకం..115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -
Kisan Vikas Patra : 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు.. వివరాలు ఇలా..
Kisan Vikas Patra : మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పథకం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. పోస్టాఫీసు పథకంలో డబ్బు రెట్టింపు గ్యారంటీ ఉంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే మొత్తం పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా…
తాజావార్తలు
-
FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ నమోదు.!
-
Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన “బేబీ బాస్” వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
-
PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి
-
Box Office Trend :’పెద్ది’ని అధిగమించిన ‘అబ్సెషన్’… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
-
Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!