Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్హిట్ పథకం..115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు
- సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్
- దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశ
- అలాంటి ఓ పథకం కిసాన్ వికాస్ పత్ర
- 15 నెలల్లో మీ డబ్బు రెట్టింపు
సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్రజలు ప్లాన్ చేస్తారు. తద్వారా వారు దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బుని పొందాలని ఆశిస్తారు. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా అధిక వడ్డీ లభిస్తుంది. ఈ పోస్టాఫీసు పథకం కిసాన్ వికాస్ పత్ర (KVP).. ప్రస్తుతం ఈ పథకం కింద 7.5 శాతం వార్షిక వడ్డీని అందజేస్తున్నారు. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే ఏకమొత్త పెట్టుబడి పథకం, దీని కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన సవరించబడుతుంది. ఈ పథకంలో మీరు నిర్ణీత వ్యవధిలో మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా పెద్ద బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ పథకం కావడంతో ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ పథకం పోస్టాఫీసుకు లింక్ చేయబడింది. పోస్టాఫీసు ఈ పథకం మీకు హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.
READ MORE: Bangladesh: ‘‘జమాతే ఇస్లామీ’’పై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లాదేశ్.. షేక్ హసీనా హయాంలో బ్యాన్..
Also Read
- Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర యోజన (కెవిపి) కింద రూ. 1000 నుంచి పెట్టుబడి ప్రారంభమవుతుంది. ఈ పథకం సంవత్సరానికి 7.5 శాతం చొప్పున రాబడిని ఇస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్ 2023 లో దాని వడ్డీ రేట్లు 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇంతకుముందు ఈ పథకంలో డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టేది. కానీ ఇప్పుడు డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల ఏడు నెలలలో రెట్టింపు అవుతుంది. అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు ఏక మొత్తంలో రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే ఈ కాలంలో ఈ మొత్తం రూ.12 లక్షలు అవుతుంది. ఈ పథకం కింద ఖాతాను తెరవాలనుకుంటే.. మీరు ఒక్కరే లేదా ఉమ్మడి ఖాతాలో కిసాన్ వికాస్ పత్ర ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసు ఈ పథకం కింద ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ పథకం కింద నామినీని జోడించడం తప్పనిసరి. మీకు కావాలంటే మీరు 2 సంవత్సరాల 6 నెలల తర్వాత ఈ ఖాతాను మూసివేయవచ్చు.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!