బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ తో తమ సోషల్ మీడియా ఖాతాలో యూత్ కు సెగలు పుట్టించే ఈ భామ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడింది. సాధారణంగానే సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన క్రేజ్ ను కూడగట్టుకుంటారు సెలెబ్రిటీలు. కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం అదే మాధ్యమం వేదికగా ఉతికి ఆరేస్తారు నెటిజన్లు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాపై కన్నేసి…
హాటెస్ట్ బ్యూటీ కియారా అద్వానీ తన త్రోబాక్ ఫోటోలు, వీడియోలతో ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆదివారం, జూలై 4న తన ఇన్స్టాగ్రామ్లో మాల్దీవుల పర్యటన సమయంలో తీసుకున్న అద్భుతమైన బికినీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో కియారా హాట్ గా, టోన్డ్ బాడీతో పసుపు రంగు బికినీలో మెరిసిపోతోంది. ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటలోనే దాదాపు లక్ష లైకులు వచ్చాయి. ఆమె అభిమానులు ఈ పిక్ ను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు కమల్ హాసన్ తో శంకర్ “ఇండియన్-2″ను తీయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ చిత్రం ఆగిపోగా… అది పూర్తయ్యేవరకూ శంకర్ మరే ఇతర చిత్రాలను తీయకూడదని “ఇండియన్-2” నిర్మాతలు కోర్టుకెక్కారు. దీంతో శంకర్ ప్రకటించిన ఇతర ప్రాజెక్టులపై సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్…
బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది. తాజాగా కియారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన వీడియోలో ఆమె స్టన్నింగ్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. మెడలో ఒక సింపుల్ నెక్లెస్ ధరించి, ఫుల్ గా మేకప్ తో వెస్టర్న్ దుస్తులలో మెరిసిపోయింది. ఆమె కళ్ళకు వెరైటీగా గ్రీన్ కలర్ ఐ షాడో వేసుకుంది. సాధారణంగా గ్రీన్…
తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు.…
బాలీవుడ్ లో కియారా అద్వానీ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తున్న పారితోషికం అందరికీ షాకింగ్ గా మారింది. కాగా ఈ అమ్మడు దర్శకుడు కొరటాల-యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే సౌత్ సినిమాలకు కియారా 3 కోట్ల మేర డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే రెమ్యునరేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు కియారా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సౌత్ లోనూ నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కియారా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ చురుకుగా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ గా కన్పించి యూత్ హాట్ బీట్ ను పెంచేసింది.…
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంది. బాడీ ఫిట్నెస్ కోసం ఎక్కువగా జిమ్లో గడిపే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైనర్ తలపై ఉన్న టోపీని కాలితో తన్ని పడేసింది. దీంతో అభిమానులు ఆమె ఫిట్నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏడాది క్రితం తీసిందని.. అతడి నమ్మకానికి నా హ్యాట్సాఫ్ అంటూ కియరా రాసుకొచ్చింది.…
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా…