మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. అందులో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ‘ఖిలాడీ’ ఒకటి. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ యేడాది మే 28వ తేదీన విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో రిలీజ్ పోస్ట్ పోస్ అయ్యింది. అయితే, సంక్రాంతి కానుకగా ‘క్రాక్’తో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ, ఈ ‘ఖిలాడీ’ని ఇదే…
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న భారీ హైపర్ యాక్షన్ డ్రామా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ‘సలార్’లో మరో హీరోయిన్ కూడా నటించబోతోందని సమాచారం. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్…
మాస్ మహారాజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 28 మే 2021 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిద్-19…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తదుపరి యాక్షన్ డ్రామా “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు…
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,…
మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా యాక్షన్ డ్రామా “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా “ఖిలాడి” అనే మరో యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని…
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పలువురు ప్రముఖ నట దిగ్గజాలను ఇందులో నటింపజేయనున్నారు మేకర్స్. ఇందులో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రముఖ నటుడు జాయిన్…
మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన స్టార్ హీరోలు దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దాని ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఆగిన ప్రాజెక్ట్స్ ను మళ్ళీ పట్టాలెక్కించడం మొదలెట్టారు. ఆరోగ్యానికి అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే మాస్ మహరాజా రవితేజా తన ‘ఖిలాడీ’ చిత్రం షూటింగ్ కు ఆమధ్య కామా పెట్టాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వచ్చేవారంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలానే ఇటీవల రచయిత శరత్ మండవ…