AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం తెల్లవారుజామున తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది.
పొంగులేటి మరోసారి అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భద్రాచలం పరంగా ఇచ్చిన హామీల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. నిన్న కేబినెట్ లో మున్నేరుకు సైడ్ వాల్స్ కడతామని చెప్పడం నాకు నవ్వొస్తుంది.. తెలంగాణ మనిషి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని అందరూ భావించారు.
మృత్యువు ఎప్పుడు ఎలా.. ఎక్కడ వస్తుందో చెప్పడం కష్టం.. ఆ సమయం వస్తే మనం గుడిలో ఉన్నా కూడా గుండె ఆగుతుందని పెద్దలు చెబుతున్నారు.. తాజాగా జరిగిన ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.. జీవితంలో మరో అడుగు వేసిన ఓ యువతి కొత్తగా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. కానీ మృత్యువు ఆమె సంతోషాన్ని ఓర్వలేక తీసుకెళ్లిపోయింది..కాళ్ల పారాణి ఆరకముందే కబలించివేసింది.. పెళ్ళైన కొద్ది రోజులకు రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ…
ఈనెల 4వ తేదీన ఘనంగా పెళ్ళి జరిగింది.. ఆ తర్వాత 5వ తారీఖున రిసెప్షన్ జోరుగా నిర్వహించారు.. ఈ రెండు రోజులూ వరుడు చాలా సంతోషంగా కనిపించాడు. కానీ.. ఆ తర్వాతి రోజు మాత్రం తన ఇంట్లోనే విగత జీవిగా మారాడు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి…