శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రేపటి నుంచి (నవంబరు 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు) నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు.
Sri Shobhakruth Nama Samvatsaram, Karthika Masam, Krishna Paksham, Tuesday Special, Sri Durga Stotra Ratna Malika, Sri Mahishasura Mardini Stotram, Aigiri Nandini Song, Sri Durga Ratna Malika Stotram, Bhakthi TV
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, గ్రంధాలు చెబుతున్నాయి.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఇష్టమైన మాసం.. అందుకే చాలా పవిత్రంగా చూస్తారు.. కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదని పురాణాలుతెలుపుతున్నాయి.. ఈ మాసంలో…
Huge Devotees in Srisailam Temple on the occasion of Karthika Masam 2023: కార్తికమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోతుంది. కార్తికమాసం, అందులోనూ సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం…
కార్తీక మాసం అంటే మాహా శివుడుకు చాలా ప్రీతికరమైన రోజు.. శివయ్య అనుగ్రహం పొందేందుకు ఆయనకు భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. అందుకే భక్తులు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.. కార్తీక మాసంలో నెలరోజులపాటు మాంసాహారాన్ని తినకుండా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు.. ఉదయం చన్నీటి స్నానం చేసి పూజలు చేసి దీపాలను పెడతారు.. ఇలా చేస్తే కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు.. ఇక దీపాలను నీళ్లల్లో దీపాలను వదులుతారు.. అలా ఎందుకు…
కార్తీక మాసం అంటే శివుడుకు చాలా ఇష్టం.. ఆయనను భక్తితో పూజలు చేస్తారు.. అంతేకాదు హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీకమాసంలో మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.. ఉసిరి దీపాలు పెట్టడం దగ్గరి నుంచి ఉసిరి చెట్టుకు పూజలు కూడా చేస్తారు.. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఔషధాల గని ఉసిరి. వృద్దాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో…