కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ‘సెలూన్ కొనికి’ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పవన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. Also Read: Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ…
కొందరు అందం కోసం.. స్లిమ్ గా మారడానికి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ముల్లో చేరి చెమటోడుస్తుంటారు. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక గూగుల్, యూట్యూ్బ్ చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేరీతిలో ఓ యువతి స్లిమ్ గా మారడానికి ఆన్ లైన్ డైట్ పాటించింది. ఆమె బరువు పెరుగుతుందనే భయంతో భోజనం కూడా మానేసింది.…
Kerala: 2005లో కేరళలో సంచలనంగా మారిన సీపీఎం కార్యకర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది 19 ఏళ్ల క్రితంత కన్నూర్ జిల్లాలో సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల కార్యకర్త రజిత్ని 2005 అక్టోబరు 3న చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి చంపారు. Read Also: BSNL Recharge: ఆలోచించిన…
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకింది. శనివారం పయోలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 14 ఏళ్ల చిన్నారికి జరిపిన టెస్టుల్లో ఇది తేలింది. కేరళలో ఇది నాలుగో కేసు. ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయారు.
కేరళలో దారుణం జరిగింది. కన్నూర్లోని పున్నచ్చేరిలో అర్ధరాత్రి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
Kerala Teacher Arrested For Molesting 26 Students: విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడే బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. విద్యార్థినులపై లైంగిక దాడి చేస్తూ పశువాంఛ తీర్చుకుంటున్నాడు. మొత్తం 26 మంది విద్యార్థినుల 52 ఏళ్ల ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో జరిగింది. నవంబర్ 2021 నుంచి 26 మంది విద్యార్థులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ నిరాకరించిందని యువతిని మెడకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓయువకుడు. ఈఘటన కేరళలోని కన్నూర్ లో పానూరులో చోటుచేసుకుంది. కన్నూర్ కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్ జిత్ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు.