Home
Kamal Haasan
Kamal Haasan News
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ప్రపంచ సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీధి మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ మద్దతు తెలిపారు. -
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
ప్రస్తుతం భారతదేశంలో పొదుపు మంత్రం అమలవుతోంది. ప్రపంచ సంక్షోభం వేళ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. -
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా బడ్జెట్ కష్టాలే. నిర్మాణ వ్యయాలు అమాంతం పెరిగిపోయి నిర్మాతలు ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోట్లు పారితోషికం తీసుకునే అగ్ర హీరోలు తమ వంతుగా ఇండస్ట్రీకి ఎలా అండగా నిలవాలి? అనే ప్రశ్నకు ‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్ తన చేతలతోనే అదిరిపోయే సమాధానం చెప్పారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారడమే కాకుండా, సంచలనం సృష్టిస్తోంది. స్టార్ డమ్ రాగానే… -
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా లెజెండ్స్ సూపర్స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారనే వార్త ‘KHxRK’ అనౌన్స్మెంట్ గ్లింప్స్తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించగా, ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మెగా ప్రాజెక్ట్కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.… -
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పంచుకున్నారు. ‘‘నేను ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి నా శుభాకాంక్షలు తెలియజేశాను.’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జ్ఞాపకంగా కొన్ని పుస్తకాలను అందజేశారు. -
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో కూడా సీరియస్గా అమలవుతోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. -
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజాలు తమదైన స్టైల్, స్వాగ్తో కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్లో వైరల్ అవుతోంది. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ భారీ ప్రాజెక్ట్లో కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్… -
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి భాగంలో వదిలిన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కురుక్షేత్ర సంగ్రామం తాలూకా విజువల్స్ పార్ట్ 2లో ఎలా ఉండబోతున్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే పార్ట్1 ఎండింగ్లో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ అని రివీల్ చేయడంతో, రెండో భాగం పూర్తిగా కర్ణుడి నేపథ్యం మరియు పురాణ గాథల చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. సీక్వెల్లో పౌరాణిక… -
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమా.. సీక్వెల్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. తాజాగా… -
Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన ‘తలైవా’ ఓటు..! అసలేం జరిగింది?
Rajinikanth Voting Privacy: తమిళనాడులోని 234 స్థానాలకు గానూ ఏప్రిల్ 23 గురువారం పోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో 152 స్థానాలకు మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇంతలో ప్రధాని మోడీ ప్రతిఒక్కరూ ఉత్సాహంగా అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు, రజనీకాంత్, శివకుమార్, విజయ్, ధ్రువ్, విక్రమ్, కమల్ హాసన్, శృతి హాసన్, అజిత్ వంటి అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.…
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!