తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తుఫాను దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురంలోని వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. కింగ్ నాగార్జున ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జువెల్ర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Also Read : AlluArjun : మతి పోగొడుతున్న…