రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన…
ఆనందయ్య మందు కోసం జనం ఎగబడ్డారు. ఎక్కువ మంది పాజిటివ్ వారే వస్తున్నారు అని అధికారులు పంపిణీ నిలిపివేశారు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది. వారు నివేదిక ఇచ్చిన తరువాతనే పంపిణీ చేస్తాం అని అన్నారు. ప్రభుత్వం విధివిధానాలు వచ్చిన తరువాతనే మందు ఇస్తాం. అపోహలు, దుష్ప్రచారాలు చెయ్యడం మంచిది కాదు. ఆ మందు తో ప్రాణాలు నిలబడితే…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల…
ఏపీలో కరోనా కేసులు విపాటితంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు నెల్లూరు జిలాల్లో కంట్లో మందు వైద్యం ఇస్తున్న అనందయ కు ప్రభుత్వము సహకరిస్తుంది అని కాకనని గోవర్ధన రెడ్డి అన్నారు. ఈ రోజు వైద్యం చేసి రెండు రోజులు అపి చేస్తాము. ఈ మందుకు సంబందించిన వనమూలికలు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది అని పేర్కొన్నారు. దీనికి అధికారికంగా త్వరలోనే అనుమతి వస్తుంది. ఇంతమంది వస్తారు అని మేము ఊహిచలేదు అని చెప్పిన…