ప్రస్తుతం గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా బాడీ షేమర్స్ కు తగిన సమాధానం చెప్పింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ సమయంలో తనను అసౌకర్యానికి గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. Read Also : సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్�
త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా దుబాయ్ లో కన్పించింది. అయితే ఆమె దుబాయ్ కి వెకేషన్ కోసం కాదు స్పెషల్ రీజన్ కోసమే వెళ్ళింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ యూఏఈ వీసాను అందుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరారు. కాజల్ తన సోషల్ మీడియా ద్వారా వీసా అందుకున్న ఫోటోను షేర్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు పెళ్ళైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఇంతకుముందుకన్నా ఇప్పుడే కాజల్ అగర్వాల్ గ్లామర్ యాంగిల్ ను ఎక్కువగా చూపిస్తోంది. ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కాజల్ కూడా ఇప్పటికే వదులుకున్న సినిమాలను వదులుకుంటోంది.
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుం�
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ కాజల్ వాటిపై స్పందించలేదు. కాజల్ తల్లి కాబోతున్న కారణంగానే నాగార్జున, ప్రవీణ్ సత్తారు న్యూ ప్రాజెక్ట్ ‘ఘోస్ట్’లో నుంచి తప్పుకుందని అన్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారిక�
టాలీవుడ్ చందమామ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘ఉమ’.. ఈ చిత్రంతో తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయవుతున్నారు. అవికేష్ ఘోష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కోల్కతాలో కొవిడ్ నిబంధ�
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన “మగధీర” రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైంది. ఇది రామ్ చరణ్ని స
కాజల్, సమంత, కియారా అద్వాణీ… ఎవ్వరైనా డోంట్ కేర్ అంటోంది రశ్మిక మందణ్ణా! ఇంతకీ, విషయం ఏంటి అంటారా? ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ తనకు దక్షిణాదిలో సరి వచ్చే వారెవరూ లేరంటూ ఇన్ స్టాగ్రామ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ సంఖ్య, అక్షరాలా… 19.2 మిలియన్లు! అంటే, కోటి 92లక్షలు… దాదాపు రెండు�
లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్ల
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీర�