KA Paul: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారుండరు.. ఆఫీసర్గానే కాదు.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.. అయితే, మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఈ సారి ఏ పార్టీ అనేది ఇప్పటి వరకు తేలలేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూను తీసుకుని ఫైట్ చేస్తున్నారు.. అయితే, జేడీ…
సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్తో వార్తల్లోకెక్కారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ..
సుప్రీం కోర్టులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కు చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
KA Paul Ugadi Panchangam: తెలుగు సంవత్సరం వచ్చేసింది.. ఈ సందర్భంగా పంచాంగం చెప్పారు.. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాగం చెబుతూనే ఉంటారు.. ఇక, ఉగాది సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగం, అప్పులు, ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, చాలా మంది పంచాంగం చెబుతూ డాక్టర్ కేఏ పాల్కు ఈ ఏడాది బాగుంటుందని చెబుతున్నారు.. అధికారంలోకి కూడా…
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై నేను గట్టిగా ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేశారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. నాపై ఉన్న తప్పుడు కేసును రీఓపెన్ చేశారు.. అది తప్పుడు కేసు అంటూ గతంలో ఖండించిన కేసీఆర్.. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు.. స్టే ఉన్న మహబూబ్నగర్ కేసును ఓపెన్ చేసి.. నన్ను మహబూబ్నగర్ పంపి.. మా అన్నయ్యను చంపిన టీమ్…