KA Paul: సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా?
KA Paul: సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటీ పడి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారన్నారు ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టాడు. ఇప్పుడు ఏపీని పొగుడతారా అని ప్రశ్నించారు. దేశం మరో శ్రీలంకగా మారుతోందని ధ్వజమెత్తారు. 2008లో కేసీఆర్ తన వద్దకు 10 కోట్లు అడగడానికి వచ్చారని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధమన్నారు.
Read also: Kisha reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
Also Read
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
అక్టోబర్ 1న జరిగే గ్లోబల్ శాంతి సభను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని కేఏ పాల్ అన్నారు. అక్టోబర్ 1న గ్లోబల్ పీస్ సభ, అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ మీటింగ్ జరగనుందని తెలిపారు. హైదరాబాద్ వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని.. తన ఆహ్వానాన్ని మన్నించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు. ఈ సమ్మిట్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కేఏ పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను ఆయన మాత్రమే మార్చగలరని అన్నారు. అలాగే హిట్లర్ వర్ధంతి రోజున సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
Breaking: కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత…
తాజావార్తలు
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!