‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి ఎంట్రీ మూవీగా ప్రచారం అవుతోన్న ‘పఠాన్’ అనేక విధాలుగా ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఓ రేంజ్…
జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. తొలి చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ న్యూ ఇన్ స్టాల్మెంట్ నిజానికి ఏప్రెల్ లోనే విడుదల కావాలి. కానీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ బాట పట్టగా ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది.…
ఇక్కడ పుట్టి పెరిగిన చాలా మందికే సినిమా ప్రపంచంలో విజయం దక్కటం చాలా కష్టం. కానీ, భాష రాకున్నా, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేకున్నా లండన్ బ్యూటీ కత్రీనా ముంబైలో బిగ్ స్టార్ గా ఎదిగింది. కానీ, అదంతా అంత తేలిగ్గా జరిగిన పని కాదు. క్యాట్ ఎర్టీ డేస్ లో చాలా ఇబ్బందులు పడింది. ఓసారి జాన్ అబ్రహాం వల్ల ఏడ్చేసిందట కూడా!కత్రీనా చేత కంటనీరు పెట్టించేలా జాన్ ఏం చేశాడంటే ‘సాయా’ అనే సినిమాలో…
జాన్ అబ్రహాం అంటే అమ్మాయిలు మైమరిచిపోతారు. అంతే కాదు, బాలీవుడ్ హాట్ హంక్ జీవితంలోనూ బాగానే రొమాన్స్ ఉంది. ఎఫైర్లు ఉన్నాయి. కానీ, తన గాళ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ అయినప్పుడు కూడా జాన్ ఏడ్చాడో లేదోగానీ… ఓ బైక్ అమ్మేసినప్పుడు కంట నీరు పెట్టుకున్నాడట!జాన్ అబ్రహాం ఏడ్వాల్సినంత ప్రత్యేకత కలిగిన సదరు బైక్, ఆయన మొట్ట మొదటి టూ వీలర్! అందుకే, తాను ఓ పార్సీ వ్యక్తి వద్ద కొని తిరిగి మరొకరికి అమ్మేసేటప్పుడు మనసు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టబోయే నటుడు కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘సత్యమేవ జయతే 2’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘సత్యమేవ జయతే 2’లో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించారు. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. కరోనా ఉధృతి తగ్గి, పరిస్థితులు చక్కబడ్డాక ‘సత్యమేవ జయతే 2’ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు…