IT Sector Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్…
Group-2: గ్రూప్-2 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశం నిర్వహించి.
BEML రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఇన్స్టిట్యూట్లోని ఎగ్జిక్యూటివ్తో సహా ఇతర పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ bemlindia.in ను సందర్శించి రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు.
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం.. 6160 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుంది.. సెప్టెంబర్ 01 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 21, 2023న ముగుస్తుంది. దరఖాస్తుల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే.. అధికారిక వెబ్ సైట్ ద్వారా చేసుకోండి. అభ్యర్థులు…
Jobs: దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..…