Group 2 Exam: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ! మళ్లీ ఎప్పుడంటే?
Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువ. గతేడాది TSPSC 783 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. జనవరి 18 నుండి ఫిబ్రవరి 16, 2023 వరకు స్వీకరించిన దరఖాస్తులు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని తొలుత ప్రకటించింది. గ్రూప్-1, 4 పరీక్షలకు, గురుకుల రిక్రూట్మెంట్ పరీక్షలకు పూర్తిగా సిద్ధమయ్యే సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
దీనికి సంబంధించి, కమిషన్ నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. అయితే, నవంబర్ 3 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ జనవరి 6 మరియు 7, 2024, TSPSCకి రీషెడ్యూల్ చేసింది. కాగా, పేపర్ లీక్ కేసుపై రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావించిన సర్కార్.. చైర్మన్, సభ్యుల రాజీనామా దిశగా అడుగులు వేసింది. సర్కార్ ప్రయత్నాల నేపథ్యంలో… కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను ఖరారు చేసి గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టవచ్చు. కొత్త కమిషన్ ఏర్పాటైన తర్వాత గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
తాజావార్తలు
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!