ఆదివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పార్లమెంట్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రు లెవరూ హాజరు కాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. “ఈరోజు పార్లమెంట్లో అసాధారణ దృశ్యం… లోక్సభ స్పీకర్ గైర్హాజరు. చైర్మన్ రాజ్యసభ గైర్హాజరు. ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు” పరిస్థితి అసాధారణంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. “ఇది ఇంతకంటే దారుణం కాగలదా?” అని రాజ్యసభ ఎంపీ అన్నారు. అని రమేష్…
రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రోహత్గీ మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెపై పూణెలో ఓ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తాజాగా పాయల్ రోహత్గీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో గాంధీల గురించి ఆమె అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిందంటూ ఆరోపణలు వచ్చాయి. పూణె జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీత తివారి ఇచ్చిన ఫిర్యాదు…
‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ఫ్యాంటసీ లవ్వర్స్ కోసం రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘జంగల్ క్రుయిజ్’. డిస్నీ ల్యాండ్ లోని థీమ్ పార్క్ ‘జంగల్ క్రుయిజ్’ ఆధారంగా ఈ సినిమాని రూపొందించటం విశేషం! 1955లో మొదటి సారి జంగల్ క్రుయిజ్ రైడ్ మొదలైంది. అప్పట్నుంచీ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వారికి అదొక స్పెషల్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా, 50లు, 60లలో అమెరికాలో జంగల్ క్రుయిజ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, వాల్డ్ డిస్నీ ఇప్పుడు…