Jammu Kashmir: దాదాపుగా 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో 48 గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ…
వివిధ శాఖలకు చెందిన నలుగురు ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. వీరిలో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ (కానిస్టేబుల్), ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (జూనియర్ అసిస్టెంట్), మరొకరు రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ (విలేజ్ లెవల్ వర్కర్) ఉద్యోగులు.