అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం నాడు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. Breaking news, latest news, telugu news, big news, jagadish reddy, cm kcr,
సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, jagadish reddy
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ చేశారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, jagadish reddy
కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్)కి బొగ్గు గనులు కేటాయించేలా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ ఇస్తారని ఇంధన శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ, వాటిని కేంద్రం వేలం ద్వారా కేటాయించిందని శనివారం ఇక్కడ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి చెప్పారు.. breaking news, latest news, telugu news, jagadish…
వరంగల్లో సీఎం కేసీఆర్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ప్రధాని హోదాలో మోడీ అన్ని అబద్దాలే మాట్లాడారు అని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ పెద్ద దద్దమ్మ.. రాహుల్, మోడీ ఇద్దరూ దొంగలే.. దేశం నాశనానికి వీరే కారకులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.. breaking news, latest news, telugu news, jagadish reddy, big news, rahul gandhi,
తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైటెక్స్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో-2023ను ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. Jagadish Reddy, breaking news, latest news, telugu news, FTCCI Expo 2023, cm kcr, minister ktr