Rammohan Naidu : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషి చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో 5 వేల ఎకరాల
Minister Sridhar Babu: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులకోసం ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా యుఎస్లో మెల్ పెన్నా – EVP, రిక్ రియోబోల్లి – CTO, మైక్ క్రిసాఫుల్లి-CIO , ఇతరులతో కూడిన గ్లోబల్ మీడియా, టెక్నాలజీ కంప�
TCS : ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఆఫీసుల్లో ఉద్యోగులు, హెచ్ఆర్ బృందాల మధ్య జీతాల పెంపు, ప్రమోషన్ల గురించి చర్చలు మొదలవుతాయి. కాగా, దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ కూడా జీతాల పెంపు, పదోన్నతుల కోసం ఉద్యోగుల ముందు ఒక షరతు పెట్టింది.
IT Sector Jobs : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
Stock Market Opening: వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్కు అంత బలమైన సంకేతాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి దాని రెండు ప్రధాన ఇండెక్స్లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప పని జరగడం లేదని బీజేపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.