Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home It Rules

It Rules News

    • Deepfake: వారం రోజులే గడువు.. డీప్‌ఫేక్‌పై సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం డెడ్‌లైన్
      #జాతీయం

      Deepfake: వారం రోజులే గడువు.. డీప్‌ఫేక్‌పై సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం డెడ్‌లైన్

      Deepfake: డీప్‌ఫేక్‌పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో డీప్‌ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్‌ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
    • ట్విట్ట‌ర్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు సిద్ద‌మైన కేంద్రం…
      #Top Story

      ట్విట్ట‌ర్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు సిద్ద‌మైన కేంద్రం…

      ట్విట్ట‌ర్‌ పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్న‌ది.  చాలా రోజుల క్రితం ట్విట్ట‌ర్‌ కు భార‌త‌ప్ర‌భుత్వం స‌మ‌న్లు జారీ చేసింది.  పార్ల‌మెంట్ ప్యాన‌ల్ స‌మ‌న్లు జారీ చేసిన త‌రువాత ట్విట్ట‌ర్‌ తాత్క‌లిక ఛీఫ్ కంప్ల‌య‌న్స్ అధికారిని నియ‌మించింది.  ఇచ్చిన గ‌డువు లోప‌ల ట్విట్ట‌ర్ చీఫ్ కంప్ల‌య‌న్స్ అధికారిని నియమించ‌లేద‌ని కేంద్రం పేర్కొన్న‌ది.  ట్విట్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మ‌యింది.  అధికారిని ఆల‌స్యంగా నియ‌మించ‌డంతో భార‌త్‌లో చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను కోల్పోయిన‌ట్టు కేంద్రం తెలియ‌జేసింది.  చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను కోల్పోవ‌డంతో ట్వ‌ట్ట‌ర్‌పై…
    • ట్విట్టర్‌పై కేంద్రం సీరియస్…
      #జాతీయం

      ట్విట్టర్‌పై కేంద్రం సీరియస్…

      కొత్త నిబంధ‌న‌లు ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్ట‌ర్ మ‌ధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక‌, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్ట‌ర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్ట‌ర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది…
    • భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా… 
      #Top Story

      భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా… 

      సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు భార‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఈ చ‌ట్టాల ప్ర‌కారం దేశ సార్వ‌భౌమ‌త్వానికి, ర‌క్ష‌ణ‌కు ఎలాంటి భంగం క‌లిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంది.  ఈ చ‌ట్టం బుధ‌వారం నుంచి అమ‌లులోకి వ‌చ్చింది.  ఈ చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌ని, ఏ దేశంలో కార్య‌క‌లాపాలు సాగించినా, అక్క‌డి స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌ని గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ పేర్కోన్నారు.  భార‌త్‌లో స్వేచ్చాయుత…
    • కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్
      #జాతీయం

      కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్

      కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గింది ఫేస్‌బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు ప్ర‌కటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపింది.. అయ‌తే, మ‌రికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జ‌ర‌గ‌వ‌ల‌సి ఉంద‌ని వెల్ల‌డించింది.. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను…

తాజావార్తలు

  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

  • Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు

  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..

  • Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!

  • CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions