దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు
విశాఖ నగరానికి హెచ్ఎస్బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం �
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్లో తెరకెక్కిన ఈ సిరీస్కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్ఫ్లిక్స్లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో