యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్పై’పై భారీ అంచనాలు ఉన్నాయి. నేతాజీ మిస్సింగ్ మిస్టరీపై రూపొందిన సినిమాగా స్పై ప్రమోట్ అవుతుండడంతో బజ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది కోలీవుడ్ హీరోయిన్ ‘ఐశ్వర్య మీనన్’. 2012 నుంచి కోలీవుడ్ లో హీరోయిన్ గా
సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మరణం తాలుకు మిస్టరీని నిఖిల్ ఛేదించబోతున్నాడా!? అతను హీరోగా రూపుదిద్దుకుంటున్న 'స్పై' కథాంశం అదే అంటున్నారు మేకర్స్!
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజ�
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “18 పేజెస్”, “కార్తికేయ 2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్పై సంతకం చేశారు. భారీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్�