Home
Isro
Isro News
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
నేపాల్ను కనీవినీ ఎరుగని జలప్రళయం అతలాకుతలం చేసింది. ఊహించని రీతిలో క్షణాల్లో జలప్రళయం బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా భారతదేశంతో పాటు చైనా సహా ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది గల్లంతయ్యారు. -
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ISRO’s New Strategy: భారత అంతరిక్ష రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భవిష్యత్తులో ఇస్రో (ISRO) స్వయంగా రాకెట్లను తయారు చేసే కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుంది. రాకెట్ల తయారీ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీలు, అవసరమైన చోట ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇస్రో ఇకపై ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేకమైన అంతరిక్ష వ్యవస్థల రూపకల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్… -
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహాలు తాజాగా విడుదల చేసిన చిత్రాల్లో దేశంలో సుమారు 70 శాతం ప్రాంతం మేఘావృతమైందని వెల్లడించాయి. -
Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
Monsoon Returns: వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో మళ్లీ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయని చెప్పింది. జూలై 19న ఇస్రో INSAT-3DR శాటిలైట్ తీసిన చిత్రాల్లో దేశంలో దాదాపు రెండు వంతుల ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి గంగా మైదానాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వరకు… -
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బ్రెయిన్ డ్రెయిన్ సమస్యను ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో ఇస్రోను వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన అంతరిక్ష ప్రయోగాలకు ముందు సైంటిస్టులు వెళ్లిపోవడం సంచలనంగా మారింది. గత కొన్ని నెలల్లో 100 మందికి పైగా కీలకమైన శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకోవడం దేశాన్ని షాక్కు గురిచేస్తోంది. దీంతో కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే శాస్త్రవేత్తల రాజీనామాలపై అంతరిక్ష శాఖ కొత్త ఆంక్షలను విధించింది. ముఖ్యంగా… -
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలక ప్రాజెక్ట్లు చేపట్టిన సమయంలో ఇస్రోకు శాస్త్రవేత్తలు షాకిచ్చారు. దాదాపు 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. -
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
దేశ వ్యాప్తంగా కీలక ప్రభుత్వ సంస్థలకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ, ఇస్రో, డీఆర్డీవో, ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు సంస్థలకు పంపిన బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలకమైన ఆవిష్కరణ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడికి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నేల రెండు పొరలుగా వ్యాపించి ఉన్నట్లు తేలింది. పైపొర ధూళితో కప్పబడి ఉండగా, కింది పోర చాలా గట్టిగా మందంగా ఉన్నట్లు తేలింది. పైన ఉన్న ధూళి పొర కేవలం కొన్ని సెంటీమీటర్ల మందం ఉన్నట్లు వెల్లడైంది. 2023 సెప్టెంబర్ 2న చంద్రయాన్ 3 మిషన్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి… -
Crime News: భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రిటైర్డ్ మాజీ ఇస్రో ఉద్యోగి!
Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో టవల్ తో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. దానితో అప్రమత్తమైన ఆ స్నేహితుడు వెంటనే అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి… -
ISRO: నేల తేమ పర్యవేక్షణ, ప్రతి 12 రోజులకు డేటాను అందిస్తున్న NISAR.. రైతులకు ఎలా సాయపడుతుంది?
నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రిజల్యూషన్లో భారతదేశంలో నేల తేమ డేటాను అందిస్తుందని ఇస్రో శనివారం తెలిపింది. NISAR కి చెందిన S అండ్ L బ్యాండ్లు నిరంతరం భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్నాయి. ఇది ప్రతి 12 రోజులకు అధిక రిజల్యూషన్, వివరణాత్మక డేటాను అందిస్తుంది. ఈ డేటా రైతులకు నీటిపారుదల, కరువు నిర్వహణ, పంట ఆరోగ్య పర్యవేక్షణలో సహాయపడుతుంది. నేల తేమ పంట ఆరోగ్యం, నీటిపారుదల…
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!