Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు
- కీలక ప్రభుత్వ సంస్థలకు ఈ-మెయిల్స్ బెదిరింపులు
- ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కీలక ప్రభుత్వ సంస్థలకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ, ఇస్రో, డీఆర్డీవో, ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు సంస్థలకు పంపిన బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టగా ఘజియాబాద్కు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 36 ఏళ్ల వ్యక్తి 2008 నుంచి మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
జూన్ 29న పంపిన ఈ-మెయిళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాలతో సహా పలు అత్యంత భద్రతా సంస్థలలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఇక బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందిన వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు వెంటనే ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. కార్యాలయం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?