ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీ ఇటీవలే ఇజ్రాయిల్లో బయటపడింది. ఈ ఫ్యాక్టరీలో అప్పట్లో పెద్ద ఎత్తున వైన్ను ఉత్పత్తి చేసేవారని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ బయటపడిని తరువాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తవ్వకాలు జరుపుతుండగా వారికి ఓ ఉంగరం దొరికింది. బంగారంతో, ఊదారంగు రాయితో తయారు చేసిన ఆ ఉంగరాన్ని హ్యాంగోవర్ ఉంగరంగా పిలుస్తారట. దీనిని ధనవంతులు ధరించేవారిని, ఈ ఉంగరాన్ని ధరించడం వలన హ్యాంగోవర్…
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం…
వైన్ ఎప్పటి నుంచి ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం. పూర్వ కాలంలో వైన్ను వివిధ రకాలుగా తయారు చేసుకునేవారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైన్ ఫ్యాక్టరీ బైజంటైన్ కాలానికి చెందినదిగా ఇజ్రాయిల్ పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 1500 ఏళ్ల నాటిదని, అప్పట్లో ఇదే అతిపెద్ద ఫ్యాక్టరీ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిఏటా…
ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి జెరూసలెం. ఈ నగరంలో జరిపిన తవ్వకాల్లో అనేక ఓ పురాతనమైన టాయిలెట్ ఒకటి బయటపడింది. ఈ పురాతనమైన టాయిలెట్ 2700 సంవత్సరాల క్రితం నాటిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పురాతనమైన టాయిలెట్కు చెందిన ఫొటోను ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ సంస్థ రిలీజ్ చేసింది. పురాతన కాలంలోనే ఈ నగంలో అధునాతనమైన టాయిలెట్ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మృదువైన రాయిపై సున్నపురాయితో నిర్మించిన దీర్ఘచతురస్రాకార క్యాబిన్లో…
ఆయుధాలను తయారు చేయడంలో, నూతన టెక్నాలజీని వినియోగించి రోబోలను తయారు చేయడంతో ఇజ్రాయిల్ ముందు వరసలో ఉన్నది. ఆ దేశం తయారు చేసిన రాడార్ వ్యవస్థలను ఎన్నో దేశాలు వినియోగించుకుంటున్నాయి. కాగా, ఇప్పుడు ఇజ్రాయిల్ మరో కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. సరిహద్దుల్లో భద్రత కోసం రోబోటిక్ వాహనాలను తయారు చేసింది. మనిషి అవసరం లేకుండా ఈ వాహానాలు సరిహద్దుల్లో పహారా కాస్తుంటాయి. ఈ రోబోటిక్ వాహనాల్లో రెండు మెషిన్ గన్లు, కెమేరాలు, సెన్సార్లు అమర్చుతారు. రెక్స్…
ఏ పని పూర్తి చేయడానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి. దానికి తగిన పట్టుదల, ఓర్పు, సహనం ఉండాలి. అంతకు మించి వారితో కలిసి పనిచేసే వ్యక్తులు ఉండాలి. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఎలాంటి కష్టమైన పనినైనా పూర్తిచేయవచ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్కు చెందిన ఖైదీలు. ఇజ్రాయిల్లోని గిల్బోవా అనే జైలు ఉన్నది. అందులో కరడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఆరుగురు ఖైదీలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు. వారు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఆయుధం…
చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు.. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొంది.. ఆ డాటాలో యూజర్ డాటా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు… ఫస్ట్ ఐ పేర్కొన్న ప్రకారం.. డ్రాగన్…
రెండేళ్ల క్రితం భారత్లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. క్రిమినల్స్, ఉగ్రవాదులను పట్టుకోవడానికి పలు దేశాలు ఈ స్పైవేర్ను వినియోగిస్తుంటాయి. ఈ స్పైవేర్ సహాయంతో హ్యకింగ్కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఐఫోన్ తమ యూజర్లకోసం ఐఓఎస్ అప్డేట్ వెర్షన్ను రిలీజ్ చేసింది. కాగా, ఈ స్పైవేర్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా హ్యాక్చేసే సామర్ధ్యం ఉందని తెలియడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. 2019లో…
ప్రపంచంలో కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. దేశ జనాభాలో సగం మందికంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించిన దేశాల్లో ఇజ్రాయిల్ కూడా ఉన్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వేగంగా వ్యాక్సిన్ను అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టిన తరువాత, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో బహరంగ ప్రదేశాల్లో మాస్క్ అవసరం లేదని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ ప్రకటనతో ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు. Read: నయనతార…
ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అందులో సందేహం అవసరం లేదు. పాలస్తీనా దేశానికి చెందిన గాజా, వెస్ట్బ్యాంక్లు ఇజ్రాయిల్ ఆథీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇజ్రాయిల్లో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కానీ, గాజా, వెస్ట్బ్యాంక్ లోని పాలస్తీనీయన్లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందలేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది ఇజ్రాయిల్. Read: మొత్తం అమ్మేసి, రాష్ట్రాన్ని…