గుజరాత్పై ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడగా అందులో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్కు ఇంకా ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా నాలుగు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్ రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైం పాస్ కోసమే…
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) నేడు చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఉండటం ఈ మ్యాచ్ను ప్రత్యేకంగా మార్చింది. ఎందుకంటే క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్లోని ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు ఎదుర్కొనేందుకు చివరిసారిగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ మొత్తం పాయింట్లు 16కి చేరుకుంటాయి. ప్లేఆఫ్స్లో వారి స్థానం దాదాపు ఖాయం అవుతుంది. దీని తర్వాత…
Virat Kohli: విరాట్ కోహ్లీ.. పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి. అంతర్జాతీయ వేదికలపై వేలకొద్ది పరుగులు, ఎప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా కనిపించే ఈ స్టార్ బ్యాట్స్మెన్ గత ఏడాది టీమిండియా అంతర్జాతీయ టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విధితమే. కోహ్లీ ఈ నిర్ణయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజాలు కూడా…
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది. Read Also: Pregnancy Tips: పిల్లలు…
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ పై 25 పరుగులు చేసి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసి రాబిన్ ఉతప్ప రికార్డును బద్దలు కొట్టాడు.
IPL 2025: ఐపీఎల్ 2025లో అంపైరింగ్ విధానం తలనొప్పిగా మారుతుంది. ఈ సీజన్లో సమస్య మరింత ఎక్కువైంది. బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ ఇవ్వడం, డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తించడం వివాదాలకు దారి తీస్తుంది.
GT vs SRH: నేడు (శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎంచుకుంది. ప్రస్తుత సీజన్ లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన వచిన తీరులో లేకపోయింది. కాగితంపై బలంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం రాణించలేకపోయింది. ఎస్ఆర్హెచ్ జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడింటిలో మాత్రమే గెలిచింది. దీనితో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో…
ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ గట్టెక్కింది. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 72 పరుగులతో రాణించడంతో పంజాబ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని ఓడించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్గా, ఆటగాడిగా సక్సెస్ అయినప్పటికీ.. శ్రేయాస్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే పంత్, గిల్ భారీగా నష్టపోయారు. తాజాగా…
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ ని పక్కన పెట్టేస్తారా.. ద్రవిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా.. ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది.